రాష్ట్ర వార్తలు
Latest News
కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన కిసాన్మోర్చా
కొత్త సాగు చట్టాలను తాత్కాలికంగా 18 నెలలపాటు నిలిపివేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సంయుక్త కిసాన్మోర్చా కార్యవర్గం తిరస్కరించింది. మూడు వివాదాస్పద సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు...
నల్గొండ రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
నల్గొండ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై...
ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల
ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల...
రూ.190కే ల్యాప్టాప్.. ఆర్డర్ చేస్తే..
అమెజాన్ సైట్లో రూ.23,499 విలువైన ల్యాప్టాప్ కేవలం రూ.190కే ఆఫర్ కింద అందుబాటులో ఉండటంతో ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్ మహాపాత్ర అనే లా స్టూడెంట్ ఆర్డర్ చేశాడు. అయితే,...
క్రాక్ డైరెక్టర్ తో బాలయ్య కొత్త సినిమా?
క్రాక్ సినిమా సక్సెస్ తో డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ ఊపులోనే.. బాలకృష్ణతో తన కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నాడని టాక్ నడుస్తోంది. క్రాక్...
నాగశౌర్య ‘పోలీసు వారి హెచ్చరిక’ పోస్టర్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న ‘పోలీసు వారి హెచ్చరిక’ సినిమా పోస్టర్ ని సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. దీనికి కె.పి.రాజేంద్ర డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు. నాగశౌర్య...
సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి.. సీఎం కేసీఆర్
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు(కేసీఆర్) అధికారులను ఆదేశించారు. కొత్త ఆయకట్టును సృష్టించడంతో పాటు, నాగార్జున సాగర్...