కొత్త సాగు చట్టాలు
జాతీయ వార్తలు
ప్రశ్నించిన ప్రతీసారి మంత్రులు చాయ్ కి పోయేటోళ్లు: రైతు నేత తికాయిత్
కొత్త సాగు చట్టాలపై కేంద్రానికి, రైతులకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. నిన్ననే చక్కాజామ్ తో రైతులు మరోసారి కేంద్రానికి తమ సత్తా చూపారు. గత రెండు నెలలుగా రైతులు దేశ రాజధాని...
జాతీయ వార్తలు
రైతు కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంక
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా జనవరి 26న రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో మరణించిన యూపీలోని రాంపూర్లోని డిబ్డిబా గ్రామ రైతు నవ్రీత్ సింగ్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక...
జాతీయ వార్తలు
రైతులకు మద్దతుగా.. ప్రతిపక్షాల సంచలన నిర్ణయం
కొత్త సాగు చట్టాలపై కేంద్రం వైఖరికి నిరసనగా 16 ప్రతిపక్ష పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో నిరసన తెలపాలని డిసైడ్ అయ్యాయి. కొత్త సాగు...
జాతీయ వార్తలు
‘పార్లమెంట్ మార్చ్’ రద్దు చేసిన రైతులు
కిసాన్ గణతంత్ర పరేడ్ లో భాగంగా నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఉద్రిక్తల నేపథ్యంలో ఫిబ్రవరి 1 న రైతులు చేపట్టాలనుకున్న పార్లమెంట్ మార్చ్ ను రైతు సంఘాల నేతలు రద్దు చేశారు. దీనికి...
జాతీయ వార్తలు
రైతు నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా జనవరి 26న రైతులు చేపట్టిన ‘కిసాన్ గణతంత్ర పరేడ్’ ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తల నడుమ ముగిసిన విషయం తెలిసిందే. నిన్న జరిగిన ఘర్షణలకు సంబంధించి ఢిల్లీ...
జాతీయ వార్తలు
కిసాన్ పరేడ్ పై 15 ఎఫ్ఐఆర్లు
దేశ రాజధానిలో రైతుల కిసాన్ పరేడ్ పై ఢిల్లీ పోలీసులు మొత్తం 15 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ట్రాక్టర్ ర్యాలీ బీభత్సంలో దాదాపు 153 మంది పోలీసులు గాయపడ్డట్లు అధికారులు చెప్పారు. రైతు...
జాతీయ వార్తలు
ఎర్రకోటకు చేరిన కిసాన్ పరేడ్
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో సాగుతున్న కిసాన్ గణతంత్ర పరేడ్ ఉద్రిక్తల నడుమ ఎర్రకోటకు చేరింది. పోలీసులు ఎన్ని అడ్డంకులు కల్గించిన రైతులు ఎర్రకోటపైకి చేరుకున్నారు. ఎర్రకోటపైకి ఎక్కిన...
జాతీయ వార్తలు
ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. కదం తొక్కుతున్న రైతులు
72వ గణతంత్ర దినోత్సవం ఢిల్లీలో ఘనంగా జరుగుతున్న వేళ.. ఢిల్లీ సరిహద్దుల్లో రైతన్నలు కదం తొక్కుతున్నారు. పోలీసు బ్యారికేడ్లను ఛేదించుకుని రైతులు ట్రాక్టర్లతో దూసుకుపోతున్నారు. పరేడ్ కార్యక్రమాలు ముగిసిన అనంతరం తాము ట్రాక్టర్...
జాతీయ వార్తలు
బడ్జెట్ రోజున పార్లమెంట్ కు నడక యాత్ర
కొత్త సాగు చట్టాలకు నిరసనగా కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టే ఫిబ్రవరి 1న నడక యాత్రతో పార్లమెంట్కు వెళ్తామని క్రాంతికారి కిసాన్ యూనియన్కు చెందిన దర్శన్ పాల్ చెప్పారు. కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు...
జాతీయ వార్తలు
మెజారిటీ రైతులు మద్దతుగా ఉన్నారు.. తోమర్
దేశంలో మెజారిటీ రైతులు కొత్త సాగు చట్టాలకు మద్దుతుగానే ఉన్నారని, కొందరు రైతులే వ్యతిరేకంగా ఉన్నారని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. కొత్త సాగు చట్టాల అమలు ఏడాదిన్నర...