పార్లమెంట్
బిజినెస్
పెరగనున్న దేశీ విమాన చార్జీలు!
కరోనా మహమ్మారి నేపథ్యంలో విమాన చార్జీల కనిష్ట, గరిష్ట పరిమితులను గతేడాది మే 21న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విధించింది. మార్చి 31తో ఈ పరిమితులు ముగియనున్నాయి. దీంతో దేశీ రూట్లలో...
జాతీయ వార్తలు
సైనిక దళాల తగ్గింపుపై రాజ్నాథ్ కీలక ప్రకటన
ఇండియా-చైనా సరిహద్దుల్లో సైనిక దళాల తగ్గింపుపై రాజ్యసభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల్లో బలగాల ఉపసంహరణకు చైనాతో ఒప్పందం కుదిరిందని ఆయన...
జాతీయ వార్తలు
మూగ జీవాలను హింసిస్తే జైలుకే..
ఇటీవల కేరళలో గర్భంతో ఉన్న ఒక ఏనుగుకు బాంబులతో కూడిన పండ్లను తినిపించగా పేలుడు తీవ్రతకు ఆ ఏనుగు చనిపోయిన విషయం తెలిసిందే. ఇలానే మూగ జీవాలను హింసించిన పలు సంఘటనలు దేశ...
బిజినెస్
అగ్రి సెస్ తో మోగనున్న ధరల మోతలు
కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్(అగ్రి సెస్) అన్ని రంగాలను భారీగా ప్రభావితం చేయనుంది. క్రూడ్ ఆయిల్, ముడి ఆయిల్, ఆల్కహాల్తోపాటు కొన్ని...
బిజినెస్
బడ్జెట్లో ఏ రంగానికి ఎంతంటే?
పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-2022 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ని ప్రవేశ పెట్టారు. ఇందులో అత్యధికంగా రక్షణ రంగానికి రూ. 4.78 లక్షల కోట్లు కేటాయించారు. దాంతోపాటు ఇంకా వివిధ...
బిజినెస్
తగ్గనున్న బంగారం.. పెరగనున్నమొబైల్ ధరలు
బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉంది. నైలాన్ చిప్స్, నైలాన్ ఫైబర్పై బేసిక్...
బిజినెస్
వ్యాక్సిన్లకు రూ.35 వేల కోట్లు
బడ్జెట్లో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీకి రూ.35 వేల కోట్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయని,...
బిజినెస్
భారీగా పెరగనున్న పెట్రోల్, డీజీల్ రేట్లు
పెట్రో ఉత్పత్తులపై కేంద్రం తాజాగా అగ్రి సెస్ ని విధించింది. దాంతో పెట్రోల్, డీజీల్ భారీగా పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్ పై రూ.2.5, డీజీల్ పై రూ.4 మేర అగ్రి సెస్...
బిజినెస్
స్టాక్ మార్కెట్ని మెప్పించిన బడ్జెట్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో మౌలిక రంగానికి భారీ వ్యయం, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ఆర్థిక సంస్కరణలపై దూకుడు నిర్ణయాలతో స్టాక్ మార్కెట్...
జాతీయ వార్తలు
బడ్జెట్ 2021 లైవ్ అప్ డేట్స్
పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగాన్ని ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. మోదీ హయంలో 9వ...