యాదాద్రి ఆలయం
తెలంగాణా వార్తలు
ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి.. మంత్రి వేముల
సీఎం కేసీఆర్ ఆధ్యాత్మికత, అకుంఠిత దీక్షతో ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి ఆలయాన్నినిర్మించారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. భూమి మీదనే ఏడు గోపురాలతో నిర్మించిన ఆలయం మరెక్కడా...
తెలంగాణా వార్తలు
యాదాద్రిలో నేత్రపర్వంగా వైకుంఠ ఏకాదశి.. ఉత్తర ద్వారం నుంచి స్వామి దర్శనం
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. వేకువ జాము నుంచే మొదలైన ఉత్సవాల్లో స్వామి వారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా...