రైతుబంధు సహాయం
తెలంగాణా వార్తలు
రైతుబంధు పంపిణీ సర్వం సిద్ధం.. లబ్ధి పొందనున్న 59.62 లక్షల మంది రైతులు
యాసంగి సీజన్ రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.7,300 కోట్ల నిధులు జమ...
తెలంగాణా వార్తలు
ఈ నెల 27 నుంచి రైతులందరికీ రైతుబంధు
రాష్ట్రంలోని రైతులందరికీ డిసెంబర్ 27 నుంచి జనవరి 7 వరకు రైతులకు రైతుబంధు సహాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా మిగలకుండా అందరికీ సాయం అందించాలని...