రైతు బంధు
తెలంగాణా వార్తలు
రైతు వేదికలు దేశానికే ఆదర్శం.. మంత్రి మల్లారెడ్డి
రైతు వేదికలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ రూరల్ మండల పరిధిలోని రాయిలాపూర్, పూడూరు గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను శుక్రవారం మంత్రి ప్రారంభించారు....
జాతీయ వార్తలు
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు ఎందుకు లేదు : మంత్రి హరీశ్ రావు
దేశంలో బీజేపీ 17 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నా.. ఎక్కడా రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం లేదన్నారు మంత్రి హరీశ్ రావు. జహీరాబాద్లో రైతులకు 24 గంటలు కరెంటు వస్తుంటే.. దాని పక్కనే ఉన్న...