delhi protest
జాతీయ వార్తలు
అక్టోబర్ 2 వరకూ ఇంతే..
నిన్న జరిగిన చక్కాజామ్ ప్రశాంతంగా ముగిసింది. రాస్తారోకోలో భాగంగా రైతులు మూడు గంటల పాటు జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకూ సాగిన ఈ...
జాతీయ వార్తలు
ఢిల్లీలో సీన్ ఇలా ఉంది
ఢిల్లీలో సీన్ రోజురోజుకీ హీటెక్కుతోంది. ఆందోళన చేస్తున్న రైతులను బయటకు కూడా పోనివ్వకుండా కట్టడి చేస్తున్నారు. మొన్నటి నుంచి ఇంటర్నెట్ కూడా నిలిపివేశారు. ఇప్పుడు రైతు సంఘాల నాయకుల ట్విట్టర్ ఖాతాలను కూడా...
జాతీయ వార్తలు
చర్చలకు మేమూ రెడీ
ఆదివారం ఢిల్లీ సరిహద్దుల్లో 67 వ రోజు కూడా రైతుల నిరసన ప్రదర్శనలు కొనసాగాయి.వివిధ ప్రాంతాలనుంచి రైతులు పెద్ద సంఖ్యలో ఇంకా వస్తూనే ఉన్నారు. పంజాబ్లోని నుంచి 250 ట్రాక్టర్లలో 1500మంది రైతులు,...
జాతీయ వార్తలు
ఇంటర్నెట్ బంద్.. ఎక్కడి వాళ్లు అక్కడే
ఢిల్లీలో నిరసనలు హోరెత్తుతున్నాయి. సింఘూ, ఘాజీపూర్, తిక్రీ సరిహద్దుల్లో జన ప్రవాహం మరింత పెరిగింది. ఘాజీపూర్లో రాకేశ్ తికాయత్ నిరసనకు పెద్ద ఎత్తున రైతులు కదిలివస్తున్నారు. దీంతో ఢిల్లీ నుంచి యూపీకి వెళ్లే...
జాతీయ వార్తలు
కన్నీటికి కదిలొచ్చారు.. ఉద్యమం మలుపు తిరిగింది..
ఒక్కరి కన్నీటి చుక్కలు వేల మంది రైతుల హృదయాల్ని కదిలించాయి. వేలాదిగా రైతులు కదం తొక్కేట్లు చేశాయి. ఉద్యమాన్ని అణిచివేస్తున్న బలగాలను వెనకడుగు వేసేట్లు చేశాయి. భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ ప్రధాన...
అంతర్జాతీయ వార్తలు
రైతుల ట్రాక్టర్ ర్యాలీ అనుమతి నిర్ణయం మీదే
దేశ రాజధాని ఢిల్లీలోకి ఎవరిని.. ఎప్పుడు.. అనుమతించడం, వద్దనడం అనేది పూర్తిగా స్థానిక ప్రభుత్వం, పోలీసుల అధికార పరిధిలో ఉండే అంశమని సుప్రీంకోర్టు తెలిపింది. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ...
అంతర్జాతీయ వార్తలు
కేంద్రంతో చర్చలకు రైతుల అంగీకారం.. నాలుగు డిమాండ్ల ప్రస్తావన
దేశ రాజధానిలో వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఆందోళన కొనసాగిస్తున్న రైతులు కేంద్రంతో చర్చలకు అంగీకారం తెలిపారు. డిసెంబర్ 29న 11 గంటలకు చర్చలకు వస్తామని ప్రకటించారు. 40 రైతు సంఘాల తరపున...
అంతర్జాతీయ వార్తలు
చట్టాలు రద్దుచేసే వరకు ఢిల్లీలోనే.. 23వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళన
కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమం 23వ రోజుకు చేరింది. ఢిల్లీ-హర్యాణా సరిహద్దుల్లోని సింఘు, టిక్రీ ప్రాంతంలో వేలాది మంది అన్నదాతలు బైఠాయించి...
అంతర్జాతీయ వార్తలు
వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వం స్పందించకపోతే కమిటీ వేస్తామన్న సుప్రీంకోర్టు
కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న ఆందోళనకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారించింది. సమస్య పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు అసహనం...
అంతర్జాతీయ వార్తలు
18వ రోజుకు చేరిన రైతుల ఆందోళన.. అణచివేసేందుకు బలగాలు దింపుతున్న కేంద్రం
కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 18వ రోజుకు చేరుకుంది. దిల్లీ నుంచి వివిధ నగరాలకు వెళ్లే రోడ్లను దిగ్బంధిస్తమని రైతులు ప్రకటించడంతో పోలీసులు...