Farmers Protest in Delhi updates
జాతీయ వార్తలు
మేం రెడీ.. డేట్ ఫిక్స్ చేయండి..
ఆందోళనలు వీడి వెంటనే ప్రభుత్వంతో చర్చలకు రావాలని ప్రధాని మోదీ రైతులకు పిలుపునిచ్చారు. "ఆందోళన చేసే హక్కు మీకుంది. కాదనను. కానీ ఆందోళనలో వృద్ధులు, పిల్లలు, మహిళలు కూడా ఉండడం సరికాదు. రండి…...
అంతర్జాతీయ వార్తలు
1,178 ఖాతాలు నిలిపివేయాలని.. ట్విట్టర్ కు కేంద్రం ఆదేశాలు
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళన సోషల్ మీడియా చాలా చురుగ్గా రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నది. పాపులర్ ర్యాప్ సింగర్ రిహన్నా ట్వీట్ తో రైతుల ఉద్యమం గురించి...
జాతీయ వార్తలు
ట్రాక్టర్ క్రాంతి 2021.. ఈ సారి 40 లక్షల ట్రాక్టర్లు
కొత్త చట్టాలను రద్దు చేసేదాకా వెనక్కి తగ్గేది లేదని.. పోరాటాన్ని ఇంకా ఉదృతం చేస్తామని రైతు సంఘాలు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాయి. ఇది రైతు ఉద్యమం కాదు ప్రజా ఉద్యమం అని.. ప్రభుత్వం...
జాతీయ వార్తలు
మేకుల పక్కనే పూల మొక్కలు
72 రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు శనివారం దేశవ్యాప్తంగా రాస్తారోకోకు రెడీ అయ్యారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల దాకా మూడు గంటలపాటు రోడ్ల దిగ్బంధం జరుగుతుందని రైతు...
జాతీయ వార్తలు
గోడలు కాదు మోడీ.. బ్రిడ్జిలు కట్టు : రాహుల్ గాంధీ
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు ఈ నెల 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు దేశవ్యాప్తంగా రోడ్లను దిగ్భందిస్తామని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. రైతుల ఆందోళన...
జాతీయ వార్తలు
ఢిల్లీలో సీన్ ఇలా ఉంది
ఢిల్లీలో సీన్ రోజురోజుకీ హీటెక్కుతోంది. ఆందోళన చేస్తున్న రైతులను బయటకు కూడా పోనివ్వకుండా కట్టడి చేస్తున్నారు. మొన్నటి నుంచి ఇంటర్నెట్ కూడా నిలిపివేశారు. ఇప్పుడు రైతు సంఘాల నాయకుల ట్విట్టర్ ఖాతాలను కూడా...
జాతీయ వార్తలు
బీజేపీకి చెమటలు పట్టిస్తున్న రైతు ఉద్యమం
జెండావందనం నాడు ఎర్రకోట ముంగట జరిగిన పలు హింసాత్మక ఘటనల తర్వాత రైతు ఉద్యమాన్ని సల్లగ చేయొచ్చని మోడీ సర్కార్ పావులు కదిపింది. రైతు ఉద్యమ నాయకులకు నోటీసులిచ్చుడు.. బలవంతంగా గుడారాలు ఖాళీ...
జాతీయ వార్తలు
ఇంటర్నెట్ బంద్.. ఎక్కడి వాళ్లు అక్కడే
ఢిల్లీలో నిరసనలు హోరెత్తుతున్నాయి. సింఘూ, ఘాజీపూర్, తిక్రీ సరిహద్దుల్లో జన ప్రవాహం మరింత పెరిగింది. ఘాజీపూర్లో రాకేశ్ తికాయత్ నిరసనకు పెద్ద ఎత్తున రైతులు కదిలివస్తున్నారు. దీంతో ఢిల్లీ నుంచి యూపీకి వెళ్లే...
జాతీయ వార్తలు
పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన ఆ రెండు రాష్ట్రాల సీఎంలు
కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో హింసాత్మక ఘటనలు చెలరేగడంతో పంజాబ్, హర్యాణా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హై...
అంతర్జాతీయ వార్తలు
రైతుల ట్రాక్టర్ మార్చ్ సక్సెస్.. అమిత్ షా అర్జెంట్ సమావేశం
దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీలో అదనంగా 15 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించాలని...