ktr news
జాతీయ వార్తలు
హైదరాబాద్ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్
బేంగంపేటలోని మ్యారిగోల్డ్ హోటల్లో జరిగిన ‘వైబ్రంట్ హైదరాబాద్’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు...
తెలంగాణా వార్తలు
వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన
హైదరాబాద్ లోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. మూడోరోజు పర్యటనలో భాగంగా.. ఖైరతాబాద్లోని బీఎస్ మక్తాలో ఏర్పాటు చేసిన GHMC షెల్టర్ హోమ్ను కేటీఆర్ పరిశీలించారు. వరద బాధితులకు అందిస్తున్న...
తెలంగాణా వార్తలు
అన్ని వర్గాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం: మంత్రి కేటీఆర్
పేద దేశాల్లో క్రైస్తవ మిషనరీలు అందిస్తున్న సేవలు మరువలేనివి అని రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. నగరంలోని బంజారాహిల్స్లో బిషప్లు, క్రైస్తవ ప్రముఖులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో...
తెలంగాణా వార్తలు
ప్రతిభ, పాండిత్యం, ప్రజ్ఞ అన్నీ కలగలిపిన వ్యక్తి సినారె- కేటీఆర్
సాహితీ రంగానికి ప్రముఖ కవి సి. నారాయణ రెడ్డి చేసిన సేవలను మంత్రి కేటీఆర్ కొనియాడారు. ప్రతిభ, పాండిత్యం, ప్రజ్ఞ అన్నీ కలగలిపిన వ్యక్తి సినారె అని ప్రశంసించారు. సినారే పుట్టిన సిరిసిల్ల...
తెలంగాణా వార్తలు
అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణం త్వరలో పూర్తి:మంత్రి కేటీఆర్
లాక్డౌన్తో మార్చి నెల నుంచి ఇప్పటివరకు జీహెచ్ఎంసీలో నాలుగు రెట్ల వేగంతో పనులను పూర్తిచేశామని, తొమ్మిది నెలల్లో జరగాల్సిన పనులు లాక్డౌన్ వల్ల రెండు నెలల్లోనే పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలో...
తెలంగాణా వార్తలు
చెట్లును రక్షించకపోతే…. గాలిని కొనుక్కోవాల్సిందే
చెట్లను కాపాడుకోకపోతే, భవిష్యత్తులో గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదముందని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణలోని హరిత శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. ప్రతి ఒక్కరు హరిహారం...
అంతర్జాతీయ వార్తలు
28న పీవీ శత జయంతిని ఘనంగా నిర్వహించాలి
మాజీ ప్రధాని పివి నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ప్రపంచవ్యాప్తంగా పీవీ శత జయంతి వేడుకలు నిర్వహించేలా 51 దేశాల్లోని ఎన్నారైలతో మంత్రి కేటీఆర్...
తెలంగాణా వార్తలు
సిరిసిల్ల లో ఇప్పటివరకు కోటి 40 లక్షల మొక్కలు నాటాం
రాష్ట్రంలోని వాగులు, చెరువులు, నదులు, కుంటల పక్కన విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో...
తెలంగాణా వార్తలు
పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారింది
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ గత ఐదేండ్లలో పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో పరిశ్రమల శాఖ దినదినాభివృద్ధి చెందుతోంది. ఎప్పటిలాగే ఈ యేడు కూడా.. పరిశ్రమల శాఖ...
తెలంగాణా వార్తలు
శంషాబాద్ లోని హెచ్ఎండీఏ నర్సరీని సందర్శించిన మంత్రి కేటీఆర్
శంషాబాద్ లోని హెచ్ఎండీఏ నర్సరీని సందర్శించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, భవిష్యత్ తరాలకు పచ్చదనాన్ని కానుకగా అందించే లక్ష్యంతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈసారి హరితహరం కర్యాక్రమాన్ని మరింత పెద్ద ఎత్తున...