pm narendra modi
జాతీయ వార్తలు
ప్రధాని వ్యాఖ్యలపై స్పందించిన రైతు నేత
పార్లమెంట్లో పీఎం నరేంద్ర మోదీ సోమవారం ‘పంటలకు కనీస మద్దతు ధర ఇంతకుముందు ఉంది. ఇకపై ఉంటుంది. దీనికి తాను హామీ ఇస్తున్నాను.’ అన్న వ్యాఖ్యలకు భారతీయ కిసాన్ యూనియన్కు చెందిన రైతు...
అంతర్జాతీయ వార్తలు
బార్బడోస్, డొమినికా దేశాలకు బాసటగా ఇండియా
కోవిడ్-19 కారణంగా కుదేలైన పేద దేశాలకు భారత్ బాసటగా నిలుస్తోంది. పేద దేశాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తూ ఉదారతను చాటుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ఆఫ్రికా దేశాలైన బార్బడోస్,...
జాతీయ వార్తలు
రూ.5 కోట్లిస్తే మోదీని చంపుతానని ఆఫర్.. వ్యక్తి అరెస్టు
ఎవరైనా తనకు రూ.5 కోట్లు ఇస్తే పీఎం మోదీని చంపుతానని ఫేస్బుక్లో ఓపెన్ ఆఫర్ ప్రకటించిన సత్యానందం(43) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఫేస్బుక్లో సత్యానందం అఫర్...
బిజినెస్
అగ్రి సెస్ తో మోగనున్న ధరల మోతలు
కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్(అగ్రి సెస్) అన్ని రంగాలను భారీగా ప్రభావితం చేయనుంది. క్రూడ్ ఆయిల్, ముడి ఆయిల్, ఆల్కహాల్తోపాటు కొన్ని...
బిజినెస్
బడ్జెట్లో ఏ రంగానికి ఎంతంటే?
పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-2022 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ని ప్రవేశ పెట్టారు. ఇందులో అత్యధికంగా రక్షణ రంగానికి రూ. 4.78 లక్షల కోట్లు కేటాయించారు. దాంతోపాటు ఇంకా వివిధ...
బిజినెస్
తగ్గనున్న బంగారం.. పెరగనున్నమొబైల్ ధరలు
బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉంది. నైలాన్ చిప్స్, నైలాన్ ఫైబర్పై బేసిక్...
బిజినెస్
వ్యాక్సిన్లకు రూ.35 వేల కోట్లు
బడ్జెట్లో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీకి రూ.35 వేల కోట్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయని,...
బిజినెస్
భారీగా పెరగనున్న పెట్రోల్, డీజీల్ రేట్లు
పెట్రో ఉత్పత్తులపై కేంద్రం తాజాగా అగ్రి సెస్ ని విధించింది. దాంతో పెట్రోల్, డీజీల్ భారీగా పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్ పై రూ.2.5, డీజీల్ పై రూ.4 మేర అగ్రి సెస్...
బిజినెస్
స్టాక్ మార్కెట్ని మెప్పించిన బడ్జెట్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో మౌలిక రంగానికి భారీ వ్యయం, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ఆర్థిక సంస్కరణలపై దూకుడు నిర్ణయాలతో స్టాక్ మార్కెట్...
జాతీయ వార్తలు
బడ్జెట్ 2021 లైవ్ అప్ డేట్స్
పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగాన్ని ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. మోదీ హయంలో 9వ...